రోజు అది ఉంటేనే.. అత్తారింటికి వస్తా.. భార్య వింత డిమాండ్?

praveen
ఇటీవల కాలంలో ఆడవాళ్ళపై వేధింపులు ఎంత ఎక్కువయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి సమయంలో భారీగా కట్న కానుకలు ముట్ట చెప్పిన కూడా పెళ్లయిన కొన్నాళ్లకే భర్త అత్తమములు అసలు జస్వరూపాన్ని బయటపెడుతూ ఉన్నారు. అదనపు  కట్నం తీసుకురావాలి అంటూ కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆడపిల్లను వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ఈ బాధలు భరించలేక ఎంతో మంది ఇక భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

అయితే ఇలా ఇప్పటివరకు ఏకంగా భర్త అత్తమామల వేధింపుల గురించి విన్నాము. కానీ ఏకంగా ఇలా మెట్టినింట్లో అడుగుపెట్టిన భార్య కూడా భర్తను దారుణంగా వేధిస్తుంది అని ఎప్పుడైనా విన్నారా.. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా భర్త అదనపు కట్నం కావాలని లేదంటే భూమి, బంగారం లాంటివి కావాలని అడగడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ భార్య తనకు రోజు మద్యం మాంసం కావాలని భర్తను డిమాండ్ చేసి వేధింపులకు గురి చేసింది. మద్యం మాంసం ఉంటేనే కాపురం చేయడానికి వస్తాను అంటూ డిమాండ్ పెట్టింది భార్య. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు భర్త.

 ఈ ఘటన రాజస్థాన్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. కానీ భార్య ఇలాంటి ఊహించని షాక్ ఇస్తుందని మాత్రం అతను అనుకోలేదు. రోజు మధ్య మాంసం ఉంటేనే అత్తారింటికి వస్తానని చెప్పి పుట్టింట్లోనే ఉండిపోవడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. బన్ స్వారలో ఘటన జరిగింది. ఇండోర్ కు చెందిన నేహా జైన్ తో చిరాగ్ కి గత ఏడాది పెళ్లయింది. అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజులకే పుట్టింటికి వెళ్ళిపోయిన భార్య ఇక వింత కండిషన్లు పెడుతుంది. రోజు మధ్య మాంసం ఉంటేనే అత్తారింటికి వస్తాను అంటూ బేధింపులకు గురిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: