ఆందోళన కలిగించేలా కరోనాపై అంచనాలు !
కరోనా అంతకంతకూ విజృంభిస్తోందే తప్ప... తగ్గే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం రోజువారీ నమోదవుతున్న కేసులు 20 వేలకు చేరువలో ఉన్నాయి. అయితే, సెప్టెంబర్ నాటికి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 20 కోట్ల మంది కరోనా బారినపడతారనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
దేశంలో కరోనా కోరలు చాస్తోంది. అమాంతం పెరిగిపోతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో రోజూ దాదాపు 20 వేల ఇప్పటికే 5 లక్షలు దాటిన కేసులు... మూడు నాలుగు రోజుల్లో 6 లక్షలకు చేరుకోనున్నాయి.
భారత్లో కరోనా వ్యాప్తి రాను రానూ మరింత తీవ్రమవుతుందని, {{RelevantDataTitle}}