కాంగ్రెస్ నేత పొన్నాలకు తప్పిన పెను ప్రమాదం..
ఈ ఘటన ఈరోజు రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 సిగ్నల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న పొన్నాల లక్ష్మయ్య అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఆయనకు ఎలాంటి ఘటనా జరగలేదు అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఆ సినిమా వ్యాను యాంకర్ ఓంకార్ ది అని కొందరు ప్రముఖులు చెవుతున్నారు. అయితే ఈ ఘటన బాలకృష్ణ ఇంటికి దగ్గరలోనే జరిగింది. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఏది ఏమైనా పొన్నెల తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నాడు.