ఏపీ: ప్రజలు మారిపోయారు అనడానికి ఇదే సాక్ష్యం..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు దగ్గర సమర్పిస్తున్న వేళ.. అభ్యర్థులు సైతం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆంధ్రాలో తినడానికి తిండి లేదు.. కట్ట కోవడానికి బట్టలు లేవు ఉండడానికి ఇల్లు లేవు అని ప్రచారం చేసేవాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు.. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దేశం స్వరూపమే మారిపోయింది.. చాలామంది ప్రజలు సద్ది అన్నం తినడానికి కూడా ఇష్టపడని రోజులకు మారిపోయాయి.. ఈ స్థాయిలో మార్పు రావడం జరిగింది.. అయితే మార్పు రావడంలో ఎలాంటి తప్పు లేదని.. ఈ మార్పును ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి.

కానీ మార్పుని అంగీకరించలేకపోవడమే మనం చేస్తున్నాము.. దేశంలో పేదరికం తగ్గింది.. ఆంధ్రాలో కూడా పేదరికం తగ్గింది.. ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్లకు సంక్షేమ పథకాలు ఇవ్వడంతో టూ వీలర్స్ కొంటున్నారా ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటున్నారా.. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్లు ఉంటున్నాయి.. అప్పుడు అది పేదరికమా.. దాన్నే పేదరికంగా చూడాలి.. అంతే తప్పించి కానీ..పేదరికం రూటు మారింది.. రూపు మారింది.. అని చెబుతోంది. కానీ ఇదంతా కేవలం జగన్ చేయలేదని చెబుతున్న మూర్ఖులు కూడా ఉన్నారు.

ఇప్పుడు తాజాగా ఎలక్షన్ వేళ.. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 250 మిలియన్ల యూనిట్కు తగ్గడం లేదు.. గడచిన శుక్రవారం రోజున 252 మిలియన్ల యూనిట్కు చేరింది. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇయర్ 30 మిలియన్ల యూనిట్ ఎక్కువగా ఉందట. లాస్ట్ ఇయర్ ఇదే డేటుకు 220 మిలియన్ల యూనిట్ని ఉపయోగించారు. ఈసారి 25 మిలియన్ల యూనిట్ ఎక్కువయింది. గతంలో ఎక్కువగా కరెంటు కోతలు ఉండేవి.. గతంలో ఫ్యాన్లు.. ఇప్పుడు కూలర్లు, ఏసీలు, టీవీలు, వాషింగ్ మిషన్స్  వంటివి ఉపయోగిస్తున్నారు.. అయితే ఇదంతా పేదల రూపు మారింది అనడానికి సాక్ష్యం అని చెప్పవచ్చు. మరి ఈ విషయం పైన నేతలు సైతం ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: