మోకాళ్ళతో శ్రీవారి మెట్లు ఎక్కి దేవుడిని దర్శించుకున్న జాహ్నవి కపూర్..!?

Anilkumar
జాన్వి కపూర్.. ఈమధ్య కాలంలో ఈ ముద్దుగుమ్మ పేరు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెగ వినబడుతోంది శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. దేవర సినిమాతో టాలీవుడ్ ని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కించుకుంది. ఇలా దేవర సినిమాలో ఎంట్రీ ఇచ్చిందో లేదో అలా తనకు టాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ హీరోలుగా కొనసాగుతున్న అందరు హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తోంది. 

అంతేకాదు రెమ్యునరేషన్ సైతం గట్టిగానే అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ జాన్వి కపూర్..  . అయితే ఈమె ఎంతగానో నమ్మే శ్రీవారికి ఈసారి ఒక కోరిక కోరుకుంది అన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే ఇటీవల జాహ్నవి కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అయితే అందరూ దర్శించుకునే విధంగా దర్శించుకోలేదు ముద్దుగుమ్మ   జాన్వి కపూర్. తిరుమల శ్రీవారిని మెట్ల మార్గం గుండా వెళ్లి దర్శించుకుంది. శ్రీవారి మెట్లను ఎక్కి తనకున్న భక్తిని ప్రూవ్ చేసుకుంది ముద్దుగుమ్మ జాన్వి కపూర్ . జాన్వి కపూర్ మోకాళ్ళతో మెట్లు ఎక్కడం అభిమానులకి ఆశ్చర్యకరంగా అనిపించింది . జనరల్ గా పెద్ద స్టార్ సెలబ్రిటీస్ ఇలా చేయరు. 

నడిచి వెళ్లడమే పెద్ద రిస్క్ మరి మోకాళ్ళతో మెట్లు ఎక్కడం ఇంకా ఇంకా రిస్క్.  మరి ముద్దుగుమ్మ  జాన్వీ కపూర్ స్టార్ స్టేటస్ ఉండి కూడా ఎటువంటి ఆడంబరం లేకుండా చాలా సింపుల్ లుక్స్ లో శ్రీవారి మెట్లను మెకాలతో ఎక్కి భక్తి పార్వస్యంతో మునిగిపోయింది. దీనికి సంబంధించిన పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముద్దుగుమ్మ   జాన్వి కపూర్ తన ఫ్రెండ్స్ అండ్ తన బాయ్ ఫ్రెండ్ షికర్ ప్రహరీయాతో శ్రీవారి మెట్లు ఎక్కిన పిక్చర్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: