హైదరాబాద్కు మరో ఆకర్షణ వచ్చి చేరింది?
నేటి తరానికి కళలను అందించాలి. యువత పాశ్చాత్య పోకడలకు దాసోహం కాకుండా కాపాడుకోవాలి.. పిల్లల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి.. నూతన విద్యా విధానంలో ప్రధాన మోదీ పెద్ద పీట వేశారన్నారు వెంకయ్య నాయుడు. ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలి తప్పితే.. ఇంగ్లీష్ వాడిగా మారిపోకూడదన్న వెంకయ్య.. మాతృ భాషలో విద్యను అభ్యసించి ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగారని.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది మూర్మ్ తో పాటు తాను మాతృ భాషలోనే విద్యను అభ్యసించానని వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు.