ముగిసిన ఫస్ట్ సెషన్... ఆధిపత్యం ఎవరిది...?
అయితే మొదటి సెషన్ లో ఆధిపత్యం ఎవరిది అంటే... ఇద్దరికీ సమానంగానే చెప్పొచ్చు. 10 ఓవర్ల వరకు కాస్త టీం ఇండియా దూకుడుగా కనపడినా తర్వాత నుంచి మాత్రం కాస్త వెనుకబడింది అనే చెప్పాలి. న్యూజిలాండ్ పక్కగా బౌలింగ్ చేయడంతో తొలి పది ఓవర్లలో 40 పరుగులు చేసిన టీం ఇండియా... తర్వాత 18 ఓవర్లకు కేవలం 29 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్ లు కోల్పోయింది.