పిడుగు పడితే పేడలో పూడ్చారు.. ఇద్దరు మృతి
ఇప్పటికీ అక్కడక్కడ మూఢనమ్మకాలు ప్రజలు నమ్ముతూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఓ దారుణమైన ఘటన జరిగింది ఛత్తీస్గఢ్ లో. జష్ పూర్ జిల్లాలో పిడుగుపాటుకు గురైన వ్యక్తులు ఆస్పత్రికి తీసుకెళ్లకుండా చికిత్స అందించారు.
దీంతో ఇద్దరి పరిస్థితి విషమించి అక్కడికక్కడే మరణించారు, ఇద్దరు యువకులు పొలంలో పని చేసుకుంటున్న సమయంలో పిడుగుపాటుతో ఆ యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా పేడతో కప్పేశారు. చివరికి ఇలా చాలా సేపు ఉంచడంతో వారు ప్రాణాలు వదిలారు.