దెయ్యాల గురించి కొన్ని నిజాలు వింటుంటే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి విషయమే ఒకటి ఈ రోజు తెలుసుకుందాం. ఇది మలేషియాలో జరిగిన ఓ యదార్ధ ఘటన. ఇప్పటికీ ఈ విషయాన్ని అక్కడ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఒక పిశాచి దెయ్యం ఒక మనిషితో రెండేళ్ళపాటు కాపురం చేసింది. మనిషిగా పరిచయం చేసుకుని ఒక మనిషిని మోసం చేసి రెండు సంవత్సరాల పాటు అతనితో సంసారం చేసింది. విచిత్రం ఏమిటంటే ఆ వ్యక్తి ఆ దెయ్యాని మనిషిగా ఉన్నప్పుడు గుర్తుపట్టకపోవడమే. వివరాల్లోకి వెళితే... మలేషియా కౌలాలంపూర్ దీనికి దగ్గరలో ఒక చిన్న గ్రామం అక్కడ హలీమ్ అనే ఓ వ్యక్తి. అతడు ఒంటరి చీకులు అమ్ముకుంటూ బ్రతికేవాడు. ఊరి చివర్లో అతని ఇల్లు. ప్రతి రాజు ఊరిలోకి వెళ్ళి చీకులు అమ్ముకుని రాత్రి పూట ఇంటికి వచ్చేవాడు అతను ఊరిలోకి వెళ్ళాలంటే అడవిలాంటి ప్రదేశాన్ని దాటి వెళ్ళివస్తుండాలి. ఒకరోజు రాత్రి చీకులు అమ్మి వస్తుండగా..కొంత దూరం వెళ్ళాక ఉరుములు, మెరుపులు పెద్ద వర్షం. దాంతో ఆ మెరుపుల్లో ఒక
{{RelevantDataTitle}}