సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత కామెంట్స్..!!

murali krishna
ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంత ఏం మాట్లాడిన పెద్దగా రాద్ధాంతం చేయడం భూతద్దంలో పెట్టి చూడడం చాలా చాలా అలవాటు గా మారిపో యింది . మరీ ముఖ్యం గా సమంత విడాకులు తీసుకున్న ప్పటినుంచి సోషల్ మీడియా లో ఇలాంటి రకమైన వార్తలు ఎక్కువగా వింటున్నాం.మయో సైటిస్ వ్యాధికి గురైన సమంత తన కష్టం తో తన పట్టుదల తో ఆ వ్యాధి నుంచి ఎట్టకేలకు బయట పడింది . ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది.పలు సినిమాలు వస్తున్నా సరే మంచి అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. రీసెంట్గా సోషల్ మీడియాలో సమంత ఒక ఇంట్రె స్టింగ్ విషయాన్ని షేర్ చేసుకుంది. నా కెరియర్ ఉన్నత స్థితి లో ఉన్న ప్పుడే విరామం తీసు కున్నాను ..నాకు తెలుసు ఇది నిజంగా పెద్ద సాహసం అనే చెప్పాలి.. కానీ నాకు తప్పలేదు .. తప్పు అని తెలిసినా కూడా తప్పక చేయాల్సిన పరిస్థితి ఎదురైంది.. ఆరోగ్యం కంటే ఏది గొప్పది కాదు కదా ..అదే నేను అనుకున్నాను .. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి అంటే నా ఈ కఠిన మైన నిర్ణయం కంపల్సరీ అనుకున్నాను.. నా అభిమానులకు మాత్రం నేను దూరంగా ఉండలేను ఎప్పటి కప్పుడు టచ్ లోనే మీకు ఉంటూ వస్తున్నాను "అంటూ తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చింది .సమంత త్వరలోనే మంచి సినిమాలతో మన ముందుకు రాబో తుంది అంటున్నారు అభిమానులు . ప్రజెంట్ సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. సమంత లాస్ట్ గా తెరపై కనిపించింది ఖుషి సినిమాలో . విజయ్ దేవరకొండ తో ఈ సినిమా లో రెచ్చిపోయిన నటించింది. ఆమె నటించిన సిటాడిల్ సిరీస్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: