వరుస చిత్రాలతో బిజీ కానున్న హాట్ బ్యూటీ..!!

Divya
హీరోయిన్ సన్నీ లియోన్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే.. గతంలో ఆమె సినిమాలో ఉందంటే చాలు బోలెడంత కమర్షియల్ వెయిట్ పెరిగేది. ఇక ఆ తరువాత ఫస్ట్ క్లాస్ మూవీస్ సన్నీలియోన్ ని పూర్తిగా దూరం చేశాయి. ఇక ఆ తరువాత చిన్న చిన్న సినిమాలలో చిన్న చిన్న పాత్రలను చేసుకుంటూ సరి పెట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అందాల ఆరబోత విషయంలో ఎలాంటి ఆలోచనలు లేకుండా చేస్తూ ఉంటుంది. అలా సరిగ్గా 10 సంవత్సరాల క్రితం డైరెక్టర్ పూజా భట్ డైరెక్షన్ లో వచ్చిన జిస్మ్-2 సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సన్నీలియోన్.

దాంతో ఆమె పోర్న్ స్టార్ హీరోయిన్ అనే ఇమేజ్ ని మూటగట్టుకుంది. ఎక్కడో పెరిగినా ఆమె ఇండియాకు వచ్చి ఇక్కడ గ్లామర్ ప్రపంచాన్ని బాగా ఎలిందని చెప్పవచ్చు. ఇక ఈమె పుట్టింది కెనడా. ప్రస్తుతం ఈమే ముంబైలో సెటిల్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా  సమాచారం. ఇక టాలీవుడ్ లో కి మాత్రం కరెంటు తీగ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో కూడా ఐటెం సాంగులో నటించి బాగా పాపులర్ సంపాదించుకుంది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈమె తిరిగి మళ్లీ టాలీవుడ్ లోని వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది.

ప్రస్తుతం మంచు విష్ణు సినిమాలో పాయల్ తో పాటుగా మరొక హీరోయిన్ గా నటిస్తున్నది. అయితే విష్ణు సన్నీలియోన్ చేసిన కొన్ని నవ్వులు పూయిస్తున్న ట్టుగా తెలుస్తోంది. మూడు సంవత్సరాలుగా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం సన్నీ లియోన్ చాలా ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు మలయాళంలో రంగీలా, తమిళ్ లో షిరో, వీరమాదేవి, ఆ తర్వాత ఓ మై ఘోస్ట్ వంటి చిత్రాలలో నటిస్తున్నది. ఇక బాలీవుడ్ లో కూడా వరుసగా రెండు మూడు ప్రాజెక్టులు అందుకు ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మంచు విష్ణు తో చాలా శరవేగంగా సినిమా షూటింగును జరుపుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: