టాలీవుడ్‌ హీరోయిన్‌.. జనతా కర్ఫ్యూ టైంలో అందాలు ఆరబోస్తూ!

JSR
ప్రస్తుతం ప్రపంచమంతా బయోత్పాత పరిస్థితులు నెలకొన్నాయి. ఒక మనిషి మరో మనిషిని తాకడానికి మాట్లాడటానికి కూడా భయపడుతున్నారు. దాదాపు ప్రజా జీవనం అంతా స్తంభించిపోయింది. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీల సినీ తారలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. తమ అభిమానులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెపుతూ పోస్ట్‌ లు పెడుతున్నారు.

నాటకం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన అందాల భామ ఆషిమా నర్వాల్, తరువాత జెస్సీ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా ఆషిమాకు కాలం కలిసిరాలేదు. దీంతో కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. కొలైగరన్‌,రాజా భీమ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ఈ భామ తన వర్క్‌ అవుట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. `నా జీవితంలో ఫస్ట్ కర్ఫ్యూను చూస్తున్నాను` అంటూ తన ఎద అందాలను చూపిస్తూ ఓ పోస్ట్ చేసింది. ఈపోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
#jantacurfew #2020 The first curfew that I am experiencing while in India. Listening to some lovely {{RelevantDataTitle}}