శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి మూడు రోజులు పార్వతిగా తర్వాత మూడు రోజులు లక్ష్మీగా చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం.
“ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ - నారీనీలసమానకుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ - సాక్షాన్మోక్షకరీ
{{RelevantDataTitle}}