చైనా.. అలీబాబాను సర్వ నాశనం చేసేసిందా?

నమ్మినవాడిని నట్టేట ముంచడం అనేది చైనా దగ్గరే మనం గమనించవచ్చు. ఆలీబాబా చైనాకు సంబంధించిన వ్యాపారవేత్త. ఈయనకు సంబంధించిన యాంట్ గ్రూపుని కూడా దెబ్బ కొట్టారు. అప్పటినుండి ఆలీబాబా ఎక్కడ ఉన్నాడని కథనాలు వస్తున్నా, ఆయన చేతిలో వ్యాపారం లేదు. ఆయన వ్యాపారం ఎప్పుడో నాశనం చేసేశారు. ఆలీబాబా చైనా కమ్యూనిస్టు పార్టీలోని ఒక సభ్యుడే, కానీ జింపింగుకు వ్యతిరేకంగా ఉన్న ఒక నాయకుడితో సన్నిహితంగా ఉన్న ఒక్క కారణంతో అతనిని సర్వనాశనం చేసుకువచ్చాడు జింపింగ్.


అది కూడా ఆయన మాట్లాడిన ఒక్క మాటను అడ్డుపెట్టుకొని చేసుకొచ్చాడు ఆయన. ఓవరాల్ గా చూసుకుంటే ఆలీబాబా గ్రూపుని ఆరు యూనిట్లుగా డివైడ్ చేశారు. డానియల్ జెన్ సీఈవో అధికారకంగా ఈ విషయాన్ని ప్రకటించారు. విడివిడిగా ఐపిఓల కోసం, అంటే పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. 24 సంవత్సరాల ఆలీబాబా చరిత్రలో  మొదటిసారి, 24 శాతం అమెరికాలో, 13 శాతం హాంకాంగ్ లో షేర్లు పెరిగిన నేపథ్యంలో మేము ఎంత డెవలప్ చేసామో చూశారా అని చైనా కమ్యూనిస్టులు గొప్పగా చెప్పుకొచ్చారు.


కానీ అసలు విషయాన్నీ వీళ్ళు దాచిపెట్టారు. అలీబాబా గ్రూపు కి సంబంధించి 2.8 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి రీపే చేయాల్సిన అవసరం ఉంది. టోటల్ గా చూసుకుంటే దీని ఇంపాక్ట్, ఎట్లాంటి పరిస్థితి అంటే జాక్మా మాయమైపోయిన తర్వాత దీని ఆదాయ వనరులు అంటే దీని కెపాసిటీ 250 మిలియన్ డాలర్లకు పడిపోయింది.


అంటే యాక్చువల్ గా దాని దగ్గర ఉన్న ఆస్తి ఎంతయ్యా అంటే 250 మిలియన్ డాలర్లు. యాక్చువల్ గా ఆలీబాబా ఉండే రోజుల్లో 850 మిలియన్ డాలర్లు అయితే ఇప్పుడు దాని కెపాసిటీ 1/4 వంతు పడిపోయింది. ఆలీబాబా షేర్లు 70 శాతానికి పడిపోయాయి. ఇప్పుడు అది 10-16%పెరిగితే మేము పారిశ్రామికవేత్తలకి ఎంత ప్రోత్సాహం ఇస్తామో చూసారా అంటున్నారు చైనా కమ్యూనిస్టులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: