ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో మొత్తం కూడా 3,432 ఉద్యోగాల భర్తీకి పరీక్ష తేదీలు విడుదలవ్వడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ ఎస్ కమలాకరరెడ్డి బుధవారం నాడు (నవంబరు 23) పరీక్షల షెడ్యూల్ను విడుదల చెయ్యడం జరిగింది.స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3/జూనియర్ అసిస్టెంట్/టైపిస్టు/ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులన్నింటికీ కలిపి ఉమ్మడి రాత పరీక్ష అనేది పెట్టనున్నారు. ఈ పరీక్షను డిసెంబరు 21 వ తేదీన మొత్తం కూడా మూడు విడతల చొప్పున, డిసెంబరు 22 వ తేదీన మూడు విడతల చొప్పున, డిసెంబరు 23 వ తేదీన ఒక విడత చొప్పున ఇంకా అలాగే డిసెంబరు 29 వ తేదీన రెండు విడతలు చొప్పున ఇంకా అలాగే వచ్చే ఏడాది జనవరి 2 వ తేదీన మూడు విడతల చొప్పున జరుపుతారు.ఇక అలాగే కాపీయిస్టు/ఎగ్జామినర్/రికార్డు అసిస్టెంట్ పోస్టులకు డిసెంబరు 26 వ తేదీన రెండు విడతల్లో ఉమ్మడి పరీక్ష అనేది ఉంటుంది.
డ్రైవర్/ప్రాసెస్ సర్వర్/ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు డిసెంబరు 26వ తేదీన ఒక విడత ఇంకా అలాగే డిసెంబర్ 27వ తేదీన మూడు విడతలు అలాగే డిసెంబర్ 28వ తేదీన మూడు విడతలు ఇంకా అలాగే డిసెంబర్ 29వ తేదీన ఒకవిడత చొప్పున ఉమ్మడిగా పరీక్ష అనేది జరపనున్నారు. ఈ పోస్టులకు పెట్టే నియామక పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లు హైకోర్టు ఇంకా అలాగే జిల్లా న్యాయస్థానాల అధికారిక వెబ్సైట్లలో డిసెంబరు 16 వ తేదీ నుంచి అందుబాటులో ఉంచుతారు. ఇక అలాగే రాష్ట్ర హైకోర్టు పరిధిలో పైన పేర్కొన్న అన్ని పోస్టులకు కూడా విడివిడిగా నోటిఫికేషన్లు ప్రకటించిన్పటికీ నియామక పరీక్షలను మాత్రం ఉమ్మడిగా ఆ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఎస్ కమలాకరరెడ్డి తెలిపడం జరిగింది.ఇక తాజా అప్డేట్ల కోసం అభ్యర్ధులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్లను చెక్ చేసుకుంటూ ఉండాలని కూడా సూచించడం జరిగింది.