ఆవులకు అస్వస్థత.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యం?

frame ఆవులకు అస్వస్థత.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యం?

praveen
ఈ మధ్య కాలంలో మనుషుల్లో మానవత్వం అన్నది కరువై పోతుంది. రోజు రోజుకు మానవత్వమున్న మనుషులు ఇస్తా కామం తో కళ్లు మూసుకు పోతున్నారూ. దీంతో ఇక విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ దారుణ ఘటనలకు కారణమవుతున్నారు. ఇక ఇటీవల కాలం లో కామం తో కళ్లు మూసుకు పోయిన ఎంతో మంది ఆడపిల్లల పై సైతం దారుణం గా అత్యాచారానికి పాల్పడిన ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. దీంతో నేటి సభ్య సమాజం లో ఆడ పిల్లలు ధైర్యం గా తలెత్తుకొని తిరగ లేని పరిస్థితి ఏర్పడుతుంది.  దీంతో రోజు రోజుకు ఆడపిల్ల జీవితం కాస్తా ప్రశ్నార్థకం గా మారి పోతోంది.



 ఇక మరి కొంత మంది కామాంధులు ఆడపిల్లలే కాదు ఏకంగా మగవాళ్ళ ఫై సైతం దారుణం గా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. ఇక మరికొన్ని సార్లు కామందులు మరింత రెచ్చి పోతున్నారు. ఆడపిల్లలు మగ పిల్లలే కాదు మూగ జీవాల పైన కూడా అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు లోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని కొల్లంలో వెలుగు లోకి వచ్చింది. ఇటీవల కాలం లో ఎంతో రైతులకు సంబంధించిన ఆవులు అస్వస్థతకు గురి కావడం జరుగుతుంది.  ఎంతో మంది రైతులు ఆవులను అమ్ము కోవడం కూడా చేస్తున్నారు.



 అయితే దాదాపు 20 మంది రైతులకు సంబంధించిన ఆవులకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలించగా అసలు నిజం బయటపడింది. అదే ప్రాంతానికి చెందిన తంబీ అనే రైతు ఆవుల పై అత్యాచారానికి పాల్పడ్డాడు అన్న విషయం బయటపడింది. ఆవు పై అత్యాచారం చేయడమే కాదు ఆవు జనానంగాల్లోకి కర్రలను జోప్పించేవాడు. అంతే కాకుండా రాళ్లతో పొదుగు లపై కొట్టి గాయపరిచే వాడు అని అక్కడి రైతులు ఆరోపించారు. సిసిటివి ఫుటేజీ లో కూడా ఇదే వెల్లడి కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: