కలత చెందిన పృథ్వి షా.. మరోసారీ బీసీసీఐపై?

praveen
ఇటీవల కాలంలో టీమిండియాలో చోటు దక్కించుకోవాలనుకునే ఆటగాళ్ల సంఖ్య రోజురోజుకు ఎక్కువ అవుతుంది అన్న విషయం తెలిసిందే. టీమిండియా తరఫున కేవలం 11 మంది సభ్యులు మాత్రమే తుది జట్టులో ఎంపిక అయినప్పటికీ జట్టులో స్థానం దక్కుతుందేమో అని ఎదురుచూసే ఆటగాళ్ల సంఖ్య మాత్రం పెరిగిపోతుంది.  ప్రతి ఒక ఆటగాడు ఎప్పటికప్పుడు తనను తమను నిరూపించుకునేందుకు సరికొత్తగా ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏర్పడింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు . ఈ క్రమంలోనే ఎంతో మంది ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేసి టీమిండియాలో అవకాశం దక్కించుకుంటున్నారు.

 ఇక టీమిండియాలోకి వచ్చిన తర్వాత కూడా తమకు తిరుగులేదు అనే నిరూపించి మంచి ప్రదర్శన చేసి ఇక తమ స్థానాన్ని టీమిండియాలో సుస్థిరం చూసుకుంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ఇలా టీమ్ ఇండియాలోకి వచ్చిన తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు {{RelevantDataTitle}}