మాస్క్ ధరించినా ఈ తప్పు చేస్తే కరోనా సోకుతుంది... ప్రజలను హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు...?

Reddy P Rajasekhar

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. {{RelevantDataTitle}}