ఓవైపు కరోనా ఏపీలోనూ విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ తాజా లెక్కల ప్రకారం చూస్తే ఏపీలో 363 పాజిటివ్ కేసుల వరకూ నమోదయ్యాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశమే కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సాధ్యమైనంత వరకూ చర్యలు తీసుకుంటోంది. అయితే ఇటీవల అనంతపురం జిల్లాలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా నలుగురు వైద్యులకు కరోనా సోకినట్టు వార్తలు వచ్చాయి.
వైద్యులకు పీపీఈ కిట్లు అందించడం లేదని విపక్ష
{{RelevantDataTitle}}