ఈరోజు రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్ ధరలు..
నగరాల్లో పెట్రోల్ ధరలు
ఢిల్లీ- రూ. 106.19
ముంబై- రూ .112.11
కోల్కతా- రూ. 106.78
చెన్నై- రూ. 103.31
నగరాల్లో డీజిల్ ధరలు
ఢిల్లీ- రూ. 94.92
ముంబై- రూ. 102.89
కోల్కతా- రూ .98.03
చెన్నై- రూ .99.26
ఇక భారతదేశంలోని చాలా రాష్ట్రాలలో కూడా పెట్రోల్ ధరలు ఇప్పటికే రూ .100 మార్కును దాటడం అనేది జరిగింది.అయితే చాలా రాష్ట్రాలలో డీజిల్ ధరలు అనేవి రూ .100 కంటే తక్కువగా ఉన్నాయి. ఇక డీజిల్ ధరలు వచ్చేసి రూ .100 మార్క్ దాటిన రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిషా , ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్, కేరళ, కర్ణాటక ఇంకా లడఖ్. ఇంధన ధరలు ప్రతిరోజూ దేశవ్యాప్తంగా సవరించబడతాయి. ఇంకా చమురు కంపెనీలు ఉదయం 6 గంటలకు ప్రచురించబడతాయి.ఇక ముడి చమురు ధర, రిఫైనరీల వినియోగం నిష్పత్తి ఇంకా అలాగే ఇంధనంపై ప్రభుత్వం విధించిన వ్యాట్ ఇంకా అలాగే పన్నుల కారణంగా ఇంధన ధరలు హెచ్చుతగ్గులకు లోనవడం అనేది జరిగింది.