ఎప్పటికీ మరవలేని విజయం.. రామ్ చరణ్ అండ్ తారక్ స్పెషల్ పోస్ట్స్‌..!

lakhmi saranya
టి20 ప్రపంచ కప్ 20 24 ఫైనల్లో దక్షిణ ఆఫ్రికా పై విజయం సాధించిన భారత్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్రికాని 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులకు కట్టడి చేసింది భారత్. ఇక జట్టు విజయంతో విరాట్ కోహ్లీ అండ్ హృతిక్ పాండే మరియు తదితర క్రికెటర్స్ కీలక సాహసం చేశారు. ఇక ఈ కీలక సమయంలో స్టన్నింగ్ క్యాచ్ పట్టణ సూర్య కుమార్ యాదవ్.. గేమ్ ఛేంజర్ అయ్యాడు. ఇక అద్భుతంగా ఆడిన భారత్ జట్టుపై ప్రశంసలు కురిపించారు.
సోషల్ మీడియా వేదికగా పలువురు శని సెలబ్రిటీలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ కప్ 2024 ఫైనల్ విజయం అనంతరం భారత్ జట్టుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. " భారత జట్టు అనూహ్య విజయం సాధించింది. విరాట్ కోహ్లీ అండ్ హృతిక్ పాండే పర్ఫామెన్స్ అద్భుతం. మా కెప్టెన్ రోహిత్ శర్మకు వందనాలు. ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని అందించిన భారత్ జట్టుకు శుభాకాంక్షలు " అంటూ రాంచరణ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
అదేవిధంగా.. అద్భుతమైన మ్యాచ్ ఇది. ఎంతో గర్వంగా ఉంది. భారత్ జట్టుకు శుభాకాంక్షలు... నీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం స్వీట్ చేశారు. వీరే కాకుండా స్టార్ హీరోయిన్లు అండ్ హీరోలు సైతం టీమిండియా టీం కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరోల ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక టి20 విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. కొన్ని సంవత్సరాల అనంతరం ఇండియా మొత్తం సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇంత ఆనందాన్ని టీ ట్వంటీ ఆటగాళ్లు తెచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. ఇక ఇదే హుషారుపై మరిన్ని విజయాలు కైవసం చేసుకోవాలని తమ అభిమానులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: