సల్మాన్ హత్య కుట్ర కేసులో అరెస్ట్ అయిన ఐదో నిందితుడు..!

lakhmi saranya
బాలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ హత్య కుట్ర కేసులో మరో నిందితుడు పోలీసులకు చిక్కాడు. దీంతో అరెస్ట్ చేసిన నిందితుల సంఖ్య ఐదుకు చేరింది. బిస్ణోయ్ బ్యాంకు చెందిన దీపక్ గోగాలియా అలియాస్ జానీ వాల్మీకి నీ రాజస్థాన్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇటీవలే బిప్ణోయ్ బ్యాంకు చెందిన నలుగురిని ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిప్ణోయ్ , అతడి సోదరుడు అన్మోల్, మరో గ్యాంగ్ స్టార్ గోల్డీబ్రార్ సహా 17 మందిపై కేసు నమోదు చేశారు. ముంబైలోని బంద్రా లో కమల్ ఇంటి దగ్గర ఈ ఏడాది ఏప్రిల్ లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అయితే ఈ కేసు పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మరో హత్య కుట్ర గురించి తెలిసింది. సల్మాన్ ఖాన్ కారుపై ఏకే 47 తుపాకుల తో దాడి చేసేందుకు బిప్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం అందింది. ఇక ఇందుకోసం ఈ గ్యాంగ్ పాకిస్తాన్ కు చెందిన సప్లయర్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలియజేస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పన్వేల్ లోని కమల్ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ చెందిన వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో తెలిసింది. కమల్ కదలికలను ఎప్పటికప్పుడు చేరవేసేందుకు 60 నుంచి 70 మంది నిత్యం రెక్కి నిర్వహించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక ఉన్నట్లుండి సల్మాన్ పై ఇటువంటి దాడి జరగడంతో తన అభిమానులు భయాందోళనకు గురయ్యారు. ఇండస్ట్రీలో అంతమంది ఉండంగా సల్మాన్నే ఎందుకు టార్గెట్ చేశారు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నిందితులను శిక్షించాలి అంటూ కోరుతున్నారు. ప్రెసెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది.17 మందిపై కేసు నమోదు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: