అలాంటి వింత జబ్బుతో బాధపడుతున్న మెగా కోడలు..??

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి లావణ్య త్రిపాఠి ఒకరు. ఉత్తరాది అమ్మాయి అయినప్పటికీ ఈమె తెలుగు చిత్రపరిశ్రమలో హీరోయిన్గా అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి లావణ్య త్రిపాఠి ప్రస్తుతం తెలుగింటి అమ్మాయిగా తెలుగింటి కోడలుగా స్థిరపడ్డారు.అందాల రాక్షసి సినిమాతో హిట్ కొట్టినటువంటి లావణ్య త్రిపాఠి అనంతరం తెలుగు సినిమాలలో అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా బిజీగా మారిపోయారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె వరుణ్ తేజ్ తో కలిసి అంతరిక్షం మిస్టర్ అనే సినిమాలలో నటించారు. ఈ సినిమాల సమయంలోనే తనతో ప్రేమలో పడినటువంటి లావణ్య త్రిపాఠి కొన్ని సంవత్సరాలపాటు రహస్యంగా ప్రేమాయణం నడుపుతూ చివరికి ఈ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. ఇలా పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఇటలీలో ఎంతో ఘనంగా గత ఏడాది నవంబర్ ఒకటవ తేదీ పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే ఈ పెళ్లి వేడుకలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి.  ఇదిలా ఉండగా తాజాగా లావణ్య త్రిపాటికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లావణ్యకు ఒక వింత జబ్బు ఉందని ఈ వార్త వైరల్ గా మారింది. ఈమెకు ఈ వ్యాధి ఉండడంతోనే తన పెళ్లిలో ఎలాంటి ఆర్భాటం చేయలేదని తెలుస్తోంది అసలు ఈమెకు ఉన్నటువంటి ఆ వ్యాధి ఏంటి పెళ్లిలో ఎలాంటి ఆర్భాటాలు చేయలేదు అనే విషయానికి వస్తే.. లావణ్య త్రిపాటికి కలర్ అలర్జీ అనేది ఉందట తనకు వాటర్ కలర్ కనుక మీద పడితే స్కిన్ మొత్తం అలర్జీ అవుతుందని రెడ్ రాశేష్ వస్తాయని తెలుస్తుంది. ఇలా కలర్ అలర్జీ ఉండడంతో ఈమె ఇటలీలో తన పెళ్లి చేసుకున్న కూడా హల్దీ సమయంలో కేవలం పసుపు నీళ్లు పోసుకున్నారే తప్ప ఎలాంటి రంగు నీళ్లను కూడా చల్లుకోలేదని, ఈమె అలాంటి ఇబ్బందులకు గురవుతుందన్న ఉద్దేశంతో అక్కడ ఎవరూ కూడా వాటర్ కలర్స్ చల్లుకోవడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది.  ఇక లావణ్య త్రిపాటి పెళ్లి తర్వాత కూడా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె పెళ్లి తర్వాత మిస్ పర్ఫెక్ట్ అనే సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు వీటితోపాటు సినిమాలలో కూడా నటిస్తున్నారు సినిమాలలో నటించడానికి తనకు ఏ విధమైనటువంటి ఆంక్షలు కూడా లేవని లావణ్య త్రిపాఠి పలు సందర్భాలలో వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: