సినిమాలకి పూర్తిగా గుడ్ బై చెప్పిన ఇలియానా.. ఎందుకంటే..!?

Anilkumar
పోకిరి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది గోవా బ్యూటీ ఇలియానా. ఆ సినిమా త‌ర్వాత ఆమె వ‌రుస సినిమాలు చేసుకుంటూ పోయింది. టాలీవుడ్‌లో అంద‌రి హీరోల‌తో న‌టించింది ఈ అమ్మ‌డు. అయితే, ఈ మ‌ధ్య‌కాలంలో పెళ్లి, కొడుకు కార‌ణంగా సినిమాల‌కు దూరంగా ఉంది ఈ బ్యూటీ. బాలీవుడ్‌లో కూడా ఇలియానా  కొ్న్ని సినిమాల్లో న‌టించింది. ర‌ణ‌బీర్‌క‌పూర్‌తో న‌టించిన బర్ఫీ చిత్రం మంచి విజ‌యాన్నే అందించిం ది పోకిరి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న. ఆ త‌ర్వాత అక్ష‌య్‌కుమార్‌తో న‌టించింది. ఇక‌, తెలుగులో చివ‌రిసారిగా ర‌వితేజ‌తో చేసిన సినిమా ఆశించిన
ఫ‌లితాల‌ను అందుకోలేక‌పోయింది. దాంతో ఈ అమ్మ‌డు ఇక‌, సినిమాల‌కు దూరంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.  పోకిరి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న  న‌టి ఇలియానా సినిమాల గురించి ఓ సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇకపోతే మార్చిలో విడుదల కానున్న డూ ఔర్ డూ ప్యార్, తేరే క్యా హోగా లవ్లీ లు ఎప్పుడో సైన్ చేసినవే. తాజాగా లకు గుడ్ బై చెప్పేసి.. డల్లాస్‌లో సెటిల్ అయిపోయారని ఓ వార్త షికారు చేస్తుంది.. ఇక సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదని తెగేసి చెప్పేసింది.. మొత్తానికి పోకిరి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న సినిమాలకు శుభం కార్డు పడి పోయింది..  దేవదాస్ నుంచి మొదలైన ఈమె 

సినిమాల జోరు .. పోకిరి నుంచి పీక్స్‌కు వెళ్లిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపొయింది.. తెలుగులో తొలి కోటి రూపాయల పారితోషికం అందుకున్న బ్యూటీ కూడా ఇలియానే. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు ఇలియానా… ఆ తర్వాత ప్రేమలో పడి కేరీర్ ను చేతులారా నాశనం చేసుకుంది..  ఆ తర్వాత ఓ బిడ్డకు తల్లై హాయిగా పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు పోకిరి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న . దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: