రాజేంద్రప్రసాద్ సడన్గా అలా ఏడ్చారు ఏంటీ.. ఫ్యాన్స్ షాక్..?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటుడిగా కొనసాగుతున్నారు రాజేంద్రప్రసాద్. ఇప్పుడు మాత్రమే కాదు కొన్ని దశాబ్దాల నుంచి తనదైన శైలిలో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నారు అనే విషయం తెలిసిందే. ఎమోషన్ పండించడంలో కామెడీని పంచి  కడుపు నవ్వించడంలో అయినా సరే రాజేంద్ర ప్రసాద్ కి ఎవరు సాటి లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా కామెడీ పాత్రలో తనదైన శైలిలో కామెడీ చేస్తూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ సినిమాలో చూసినా కూడా రాజేంద్రప్రసాద్ ఉంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటించిన గాలి సంపత్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


 ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. గాలి  సంపత్ సినిమా విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. సినిమాలో రాజేంద్రప్రసాద్ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.  అయితే ఇటీవలే క్యాష్ ప్రోగ్రాం కు చిత్రబంధం హాజరైంది. అయితే ఈ  కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా వచ్చిన రాజేంద్ర ప్రసాద్ చివర్లో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. దీంతో అటు ప్రేక్షకులు అందరూ కూడా షాక్ అయ్యారు. ఇంతకీ సడన్గా రాజేంద్రప్రసాద్ ఎందుకు ఏడ్చాడు అన్నది ఆసక్తికరంగా మారింది.

 తన కెరియర్ లో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు తెచ్చుకుని రాజేంద్రప్రసాద్ ఇలా ఎమోషనల్ అయ్యారా ఇంకేదైనా కారణం ఉందా అన్నది ప్రస్తుతం అటు ప్రేక్షకులందరూ మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే ఎప్పుడూ సరదా సరదాగా ఉంటూ అందరినీ కడుపుబ్బ నవ్వించే రాజేంద్రప్రసాద్ ఒక్కసారిగా ఇలా కంటతడి పెట్టుకోవడంతో అభిమానులు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలోనే అందరిని నవ్వించే మీరు కంటతడి పెడితే ఎంతో బాధగా ఉంది అంటూ ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం క్యాష్ ప్రోగ్రాం కు సంబంధించిన ప్రోమో  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: