అంతర్వేది బీచ్లో దారుణం.. మహిళ మృతి..!
వీరిలో ముగ్గురు సురక్షితంగా బయటకు వచ్చారు. ఓ మహిళ మాత్రం మృతి చెందింది. మృతి చెందిన లద్దిక కుమారిని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. రాజమండ్రి లోని బంధువులు ఇంటికి వచ్చిన లద్దిక కుమారి అంతర్వేది బీచ్ లో సరదాగా గడుపుతున్న సందర్భంలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాల తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.