SBI కస్టమర్లకు వార్నింగ్... ఆ పని చేస్తే మీ ఖాతాలో డబ్బు మాయం
ఆ వెబ్సైట్ ల్యాండింగ్ పేజీలో పాయింట్లు రీడమ్ చేసుకోవడానికి పేరు, రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, ఎంపిన్ లాంటి వివరాలు అడుగుతుంది. అందులో ఆ వివరాలు ఇస్తే చాలు మీ డేటాను మోసగాళ్లు తస్కరించి మీ బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు కొట్టేస్తారు. దేశంలో పలు పెద్ద పెద్ద పట్ణణాల్లో హ్యాకర్లు ఈ మోసాలకు పాల్పడినట్టు సమాచారం.