కేసీఆర్ పై బిజెపి నేత వివాదాస్పద వ్యాఖ్య... దారుణమైన పోలిక
ఫాంహౌస్ ను భవిష్యత్ లో ప్రజలు తీసుకోవటం ఖాయం అని అన్నారు. ఆత్మబలిదానాలు చేసిన కుటుంబాల రక్తం కేసీఆర్ తాగుతున్నాడు అని మండిపడ్డారు. యాదగిరిగుట్ట గుడిలో తన బొమ్మ చెక్కించుకున్నప్పుడే కేసీఆర్ పతనం ప్రారంభమైంది అని ఆరోపించారు. భద్రాచలం రాముడంటే కేసీఆర్ కు లెక్కలేని తనం అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి అని అన్నారు.