మహిమాన్వితమైన శ్రీ సూర్య స్తోత్రం
ఇది పరమ శివుని చేత చెప్పఁబడినది. ఈ సూర్యాష్టకం ప్రతిరోజూ ఒకసారి చదువుకుంటే గ్రహపీడ తొలుగుతుంది. ఏడు జన్మలలో చేసిన పాపము పోతుంది. రోగము నశిస్తుంది. ఆరోగ్యంగాఉంటారు.
మరియు ప్రతి ఆదివారం నాడు తప్పని సరిగా చదివితే
ఆమిషం (మాంసం) మధుపానం (మద్యపానం) స్త్రీ (వ్యామోహం)మెదలగు వాటిని వదిలిపెడతారు.
వ్యాధి, శోకం, దారిద్ర్యం లేనివారై బ్రతికిఉన్నంతకాలము సుఖంగా జీవించి చివరిలో సూర్య లోకం చేరుతారు.