తిరుమల శ్రీవారి సమాచారం : 21.06.2018

*తిరుమల శ్రీవారి సమాచారం* ఓం...నమో...వేంకటేశాయా...: తిరుమల దర్శనం :ఈరోజు తేదీ *21.06.2018* *గురువారం* ఉదయం *5* గంటల సమయానికి, సర్వదర్శనం కోసం *31*కంపార్టమెంట్ల అన్ని నిండిపోయి క్యూ లైన్ లో భక్తులు స్వామివారి దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు.


కంపార్టమెంట్లలోని భక్తులకు సుమారుగా *24* గంటల సమయంలోపు స్వామివారినిదర్శనం పూర్తయి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు. కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ.9 గం.* తరువాత నేరుగా దర్శనానికిఅనుమతిస్తారు.కాలి నడకద్వారా వచ్చు *స్లోట్స్ కలిగి ఉన్న* భక్తులకు సుమారుగా *5-6* గం!! సమయం పట్టవచ్చు.స్లోట్స్ ద్వారా సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు సుమారుగా *5* గం!! లోపు శ్రీవారిని దర్శించుకోవచ్చు.ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులకు *4* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చు.


నిన్న జూన్ *20* న *73,040* మంది భక్తులకు స్వామి వారిదర్శనభాగ్యం లభించినది.నిన్న *31,984* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు.‌ ‌నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹3.60* కోట్లు.గురువారం ప్రత్యేక సేవ:*తిరుప్పావడ*ఈ రోజు నుంచి సర్వదర్శనం మొత్తం (అన్ని కౌంటర్లు కలిసి) సర్వదర్శనం వచ్చు భక్తులకు కేవలం *17వేల* మందికి సర్వదర్శనం స్లోట్స్ కేటాయిస్తారు.ఓం...నమో...వేంకటేశాయా...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: