ఏ గ్రంధమైనా చదివే ముందు పీఠిక చదివి తీరాలా ?

Durga
 గ్రంథకర్త రచించిన ‘ పీఠిక’ ఆ గ్రంధం యెక్క విశిష్ఠతను, పఠనావశ్యకతను, ఆ గ్రంధం ఏ ఉద్దేశంతో రచించబడింది, ఆ గ్రంధపఠన ప్రయోజనాన్ని తెలియపరుస్తుంది. అందువలన ఏ గ్రంధమైనా చదివే ముందు ఆ గ్రంధం యెక్క ’పీఠిక చదివి తీరాలి.‘  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: