ఆర్టికల్ 370 రద్దు తరువాత అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ గతంలో జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. అక్కడి పరిస్థితులను అంచనా వేశారు. సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న దక్షిణ కాశ్మీర్లోని సోఫియాన్ లో అయన పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలతో సమావేశం అయ్యారు. అనేక విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు.
సోఫియాన్ ప్రజలతో పాటు కాశ్మీర్లోని వివిధ ప్రాంతాల్లో అయన తిరిగారు. అనంతనాగ్ లో సైతం పర్యటించారు. ఇక ప్రజలు,
{{RelevantDataTitle}}