కేంద్ర బడ్జెట్ : 28 మంది వైసీపీ ఎంపిలు ఏం సాధించారు..?

Veldandi Saikiran
కేంద్ర బడ్జెట్ : 28 మంది వైసీపీ ఎంపిలు ఏం సాధించారు..?
అమరావతి : కేంద్ర బడ్జెట్ పై స్పందించారు  టీడీపీ అధినేత చంద్రబాబు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని.. రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదని..  వేతన జీవులకు మొండిచేయి చూపారని మండిపడ్డారు   టీడీపీ అధినేత చంద్రబాబు.  నదులు అనుసంధానంపై కేంద్ర ప్రణాళికలను స్వాగతిస్తున్నామన్నారు   టీడీపీ అధినేత చంద్రబాబు.  డిజిటల్, సోలార్, ఎలక్ట్రికల్ వెహికిల్ రంగంలో సంస్కరణలు మంచి పరిణామమనీ పేర్కొన్నారు   టీడీపీ అధినేత చంద్రబాబు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు సాధించడం లో మరోసారి వైసీపీ విఫలం అని అగ్రహించారు   టీడీపీ అధినేత చంద్రబాబు.  28 మంది వైసీపీ ఎంపిలు రాష్ట్రానికి ఏం సాధించారు..? అని నిలదీ శారు   టీడీపీ అధినేత చంద్రబాబు.  పంటలకు మద్దతు ధర విషయంలో ఎటువంటి సానుకూల నిర్ణయాలు లేవకపోవడం బాధాకరమనీ అగ్రహిం చారు   టీడీపీ అధినేత చంద్రబాబు.  


పేద వర్గాలు, కోవిడ్ తో దెబ్బతిన్న రంగాలకు ఎటువంటి చేయూతనిస్తారో కూడా బడ్జెట్ లో చెప్పలేదని అగ్రహించారు   టీడీపీ అధినేత చంద్రబాబు.  జాతీయ ఆహార భద్రత పథకంలో కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చెయ్యడం సరికాదని ఫైర్ అయ్యారు   టీడీపీ అధినేత చంద్రబాబు.  నిత్యావసర వస్తువుల ధరలు పేదలకు భారంగా మారిన పరిస్థితుల్లో వాటిని తగ్గించేందుకు ఎటువంటి చర్యలను ప్రకటించకపోవడం సరైన విధానం కాదని తెలిపారు   టీడీపీ అధినేత చంద్రబాబు.  విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన నూతన విధానాన్ని బాగుందన్నారు   టీడీపీ అధినేత చంద్రబాబు. .రద్దయున వ్యవసాయ చట్టాలను వేరే తరహా లో మరలా తీసుకొచ్చే ప్రమాద సూచికలు బడ్జెట్ లో ఉన్నాయు... వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు.  గత నాలుగేశ్లుగా ఆర్దిక వ్యత్యాసాలు ఇంకా బాగా పెరిగిపోయాయని 100 మంది  వ్యాపరవేత్తల అధ్యయన నివేదికలో వెల్లడైందని పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: