గతంలో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే 25 వేల లీటర్ల నీటిని కూడా జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు ఉచితంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ హామీ ఇప్పటికే అమలు లోకి కూడా వచ్చింది. అదే సమయంలో ఇక జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న సెలూన్లు, లాండ్రీ షాప్ లకి కూడా ఉచితంగా 250 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించుకునేందుకు అవకాశం ఇస్తాము అంటూ హామీ ఇచ్చింది ప్రభుత్వం. ఇక ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కూడా న