హైవే పై వసూల్ రాణీలు..చందా పేరుతో దందా.!

చందాల పేరుతో కొత్త దందా చేస్తున్నారు. సెంటిమెంట్ తో డబ్బులు కాజేస్తున్నారు. అది కూడా అమ్మాయిలు కావడం ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. మొత్తం ఐదు బృందాలుగా ఏర్పడి యువతులు అనాథ ఆనాధాశ్రమాల పేరు చెప్పి ఈ దందా చేస్తున్నారు. అనుమానం వచ్చిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దందా జరుగుతుంది ఎక్కడో కాదు మన ఘట్ కేసర్ లోనే జరుగుతుంది. వివరాల్లోకి వెళితే...రాజస్థాన్ , {{RelevantDataTitle}}