రచ్చగా మారిన కేంద్ర రాజకీయాలు
అలాగే ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న వారికి కూడా శుభవార్త అనుకోవాలి.. వారికి కూడా లక్ష ఉద్యోగాలను ఇస్తామని హామీ ఇచ్చారు.. దర్భంగా అని బీహార్ లోని ఒక ప్రాంతం లో ఆలిండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు బిజెపి ప్రభుత్వంలో బీహార్లోని జీడీపీ రేట్ ఘనంగా పెరుగుతూ వచ్చిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారుమూడు శాతం నుండి 11.2 శాతం వరకు జి.డి.పి వృద్ధి రేటు పెరిగిందని అని చెప్పారు ఇంకా ఆమె మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ ట్రయల్ ఇంకా పరిశోధన దశలో ఉన్నాయని ఒక్కసారి వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే బీహార్ లోని ప్రతి ఒక్క పౌరుడికి అందజేస్తామని ఆమె అన్నారు ఇది ఇలా ఉండగా దేశ ప్రజలందరూ కరోనాతో బాధపడుతున్నారు ఇది దేశమంతా అందించాల్సిన వ్యాక్సిన్ కదా మీరు మీ స్వార్థ రాజకీయాలకు ఒక బీహార్లోని అందజేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రతిపక్షాలు ప్రజలు విమర్శిస్తున్నారు చూద్దాం మరి బిజెపి కేంద్ర ప్రభుత్వం కరుణ వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో...!!!