చైనా గత కొన్ని రోజుల నుంచి గాల్వన్ లోయ పైన కన్నేసి దాని కోసం భారత్తో ఘర్షణను పడుతున్న విషయం తెలిసిందే. భారత్ కు చెందిన సైనికులు చనిపోవడం కూడా సంచలనంగా మారింది. గాల్వన్ ఘర్షణకు మొదటి స్టెప్ అయితే వేసింది