ఈవీఎం ధ్వంసం చేసిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధి
పోలింగ్ ఏర్పాట్లు సరిగా లేవంటూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ను ధ్వంసం చేశారు. ఓటింగ్ ఛాంబర్లో శాసనసభ, లోక్సభ అనే పేర్లు సరిగా రాయలేదని పోలింగ్ సిబ్బందితో గొడవకు దిగారు.ఆగ్రహంతో ఊడిపోతూ ఈవీఎంను నేలకేసి కొట్టారు.
ఎన్నికల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, ఈవీఎంను ధ్వంసం చేసినందుకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. మళ్ళీ పోలింగ్ మొదలవుడానికి చాలా సమయం పట్టింది.