స్టార్ జోడిని కలిపిన కరోనా.. ఒకే ఇంటికి చేరిన మాజీ కపుల్‌

JSR
కరోనా కారణంగా ప్రపంచ దేశాలన్ని అతలాకుతలం అవుతున్నాయి. వేల మంది మరణిస్తుండగా లక్షల మంది వైరస్‌ సోకి చికిత్స పొందుతున్నారు. అందరికీ చెడు చేస్తున్న ఈ వైరస్‌ ఓ స్టార్ కపుల్‌ను మాత్రం దగ్గర చేసింది. తన డ్యాన్స్‌ యాక్షన్‌ తో బాలీవుడ్‌ లో టాప్‌ స్టార్ గా ఎదిగిన హీరో హృతిక్‌ రోషన్‌. 2000 సంవత్సరంలో సుసానేను వివాహం చేసుకున్న హృతిక్‌, సుసానేలు అభిప్రాయ బేధాలతో 2014లో విడిపోయారు. అయితే అప్పటి నుంచి ఇద్దరు మరో వివాహం చేసుకోకుండా పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా ఉంటున్నారు.

ఇటీవల పిల్లలతో కలిసి తాను వెళ్లిన అడ్వంచరస్‌ ట్రిప్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసిన హృతిక్‌, బుధవారం సుసానే తన ఇంట్లో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి అభిమానులను సర్‌ ప్రైజ్‌ చేశాడు.ఎప్పుడో విడాకులు తీసుకున్న హృతిక్‌, సుసానే లు ఇప్పుడు దంపతుల్లా ఒకే ఇంట్లో ఉంటున్నారు. హృతిక్‌ సుసానే భార్య భర్తలుగా విడిపోయి చాలా కాలమే అవుతున్నా పిల్లల కోసం తరుచూ కలుస్తూ ఉన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో 21 రోజులు పాటు లాక్ డౌన్‌ విధించారు.

అన్ని రోజుల పాటు పిల్లలకు దూరంగా ఉండలేక సుహానే కూడా హృతిక్ ఇంటికే వచ్చేసింది. ఈ విషయాన్ని బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. సుహానే ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన హృతిక్ రోషన్‌ `ఈ ఫోటోలో ఉన్నది డియర్‌ సుసానే (నా మాజీ భార్య). మా చిన్నారుల కోసం తానే స్వయంగా ఇక్కడకు వచ్చింది. ఇంత సపోర్టివ్‌ గా ఉన్నందుకు కృతజ్ఞతలు సుసానే. మన కథను పిల్లలు భవిష్యత్తులో గుర్తు చేసుకుంటారు` అంటూ కామెంట్ చేశాడు హృతిక్‌.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
. It is unimaginable for me, as a parent, to think of having to be separated from my children at a time when the country is practicing lockdowns. . It is heartwarming to see the world come together as one in this time of deep uncertainty and possibility of months of social distancing and potential lockdowns for several weeks perhaps . . While the world talks about humanity coming together, I think it represents more than just an {{RelevantDataTitle}}