ఫైనల్లీ..కోట్లాది మంది ఇష్టపడే డెసిషన్ తీసుకున్న తారక్..ఇక ఒక్కొక్కడికి బ్యాండ్ బాజానే..!

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ వద్ద పాన్ ఇండియా మూవీస్ హంగామా ఎలా నడుస్తుందో మనం చూస్తూనే ఉన్నం.  మరీ ముఖ్యంగా "దేవర" సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అంతా అనుకున్నారు . అయితే "దేవర" హిట్ అయింది అంటూ అందరూ అంటున్నారు . దానికి సంబంధించిన టాక్ మాత్రం వేరేలా ఉంది . ఎవరో అక్కడక్కడ మాత్రమే "దేవర" సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళంతా కూడా నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు .


అయితే ఇలాంటి మూమెంట్లోనే జూనియర్ ఎన్టీఆర్ సైతం సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నట్టు ఇండస్ట్రీ లో ఓ వార్త తెగ హల్చల్ చేస్తుంది . జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తాయో మనందరికీ తెలిసిందే . అయితే ఈ మధ్యకాలంలో నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . మరి ముఖ్యంగా ఎన్టీఆర్ ను పొలిటికల్ పరంగా ఇన్వాల్వ్ చేసి మరి కొంత మంది దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . సినిమాలను కూడా ఫ్లాప్ చేసే విధంగా ట్రై చేస్తున్నారు.


ఈ క్రమంలో నే ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న తారక్.. ఇప్పుడు స్ట్రాంగ్ డెసీషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఒక పర్సనల్ అసిస్టెంట్ ని అపాయింట్ చేసుకున్నారట . ఆ వ్యక్తి కేవలం తనపై ఎవరైతే తప్పుడు వార్తలు రాస్తున్నారో.. తప్పుడు విధంగా ట్రోల్ చేస్తున్నారో.. వాళ్ళ గురించి సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేసే విధంగా వర్క్ చేస్తే ప్రాసెస్ ను ఇంప్లిమెంట్ చేస్తున్నారట.  దీంతో జూనియర్ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది.  ఎన్టీఆర్ చాలా విషయాలను చూసి చూడనట్టు వదిలేస్తారు . కానీ ఈ మధ్యకాలంలో పొలిటికల్ పరంగా కొందరు కావాలని ఇన్వాల్వ్ చేస్తూ పలు ఫ్లెక్సీలతో నానా రాద్ధాంతాలు చేస్తున్నారనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు అంటున్నారు ఫ్యాన్స్.  చూద్దాం మరి తారక్ తీసుకున్న ఈ డెసిషన్ ఎంతవరకు ఆయనకు కలిసి వస్తుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: