హనీమూన్ లో జరిగిన సంఘటన వల్ల నేను మతం మార్చుకున్న.. జయసుధ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
కానీ అనంతరం మీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు జితేంద్ర కపూర్ సోదరుడు అయినా నితిన్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ మొదట హిందూ అయినప్పటికీ ఆ తర్వాత క్రిస్టియన్ మతంలోకి మారింది. అయితే ఈ మతంలోకి మారడానికి ప్రధాన కారణం ఇదే అంటూ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో జయసుధ చెప్పుకొచ్చింది. దీనిలో భాగంగా నితిన్ కపూర్ తో పెళ్లయ్యాక థాయిలాండ్ కి ఈ జంట హనీమూన్ కి వెళ్లారట. ఇక ఆ సమయంలో అక్కడ నీళ్లలో బోటింగ్ చేద్దామని నితిన్ జై సుధా తో చెప్పారట.
కానీ నీళ్లంటే భయం ఉన్న జయసుధ నేను చేయను అని నువ్వు చెప్పింది అంట. అయితే రెండు రోజులు అయ్యాక మూడో రోజు తన భర్త కోరిక కాదనలేక సముద్రంలో జెట్ స్కీం వెళ్లిందట. ఇక అలా వెళ్లిన కొద్దిసేపు బాగానే అనిపించినప్పటికీ ఆ తర్వాత ఆమె నెలలో మునిగి పోయిందట. అయితే ఈతరాణి జయసుధ నా జీవితం ఇంతటితో ఆగిపోయింది చనిపోతున్నాను అని భావించి హిందువు అయినప్పటికీ ఏసుక్రీస్తు దేవుణ్ణి తల్చుకున్నట. అలా తలుచుకున్న కొద్దిసేపటికే ఆమెకు ఆకాశంలో ఉన్న సూర్యకిరణాల్లో ఏసుక్రీస్తు రూపం కనిపించిందట. అనంతరం శ్వాస పెద పట్టుకుని నీళ్ల నుంచి జయసుధ బయటపడింది. అందువల్లే జయసుధ క్రిస్టియన్ మతంలోకి మారిపోయినట్లు తెలిపారు.