గ్లామర్ డోస్ పెంచేసిన ప్రణీత.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్..!

Anilkumar
టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ ప్రణీత సుభాష్.. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం అభినయం ఉన్నాకూడా సినిమా అవకాశాలు అంతంత మాత్రమే ఉన్న హీరోయిన్స్ లో బాపుగారి బొమ్మ ప్రణీత సుభాష్ ముందువరసలో  ఉంటుంది. హీరోయిన్ గా సినిమాలు చేసినా కూడా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు రాలేదు. దాంతో సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాల్లో కనిపించి మెప్పించింది.

 హీరోయిన్ గా సినిమాలు చేసినా కూడా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు రాలేదు. దాంతో సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాల్లో కనిపించి మెప్పించింది.  మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది ప్రణీత సుభాష్ అయినా కూడా ఈ అమ్మడికి వరుస అవకాశాలు మాత్రం రావడంలేదు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమా ఈ అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆతర్వాత రామ్ తో కలిసి హలో గురు ప్రేమకోసమే సినిమాలో నటించింది.  ఇదిలా ఉండగా ప్రణీత 2021 లో

 వివాహ బంధంలోకి అడుగుపెట్టి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. బెంగళూరుకి చెందిన నితిన్ రాజు అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది. ఇటీవల ప్రణీత ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. ప్రణీత ప్రస్తుతం కంప్లీట్ గా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ప్రణీత తన సొగసుతో మురిపించే ఫోజులు ఇచ్చింది. వాలంటైన్స్ డే వైబ్ అంటూ ప్రణీత పింక్ డ్రెస్ లో బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. కసిగా చూస్తూ కవ్విస్తున్నట్లుగా ఈ పిక్స్ ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: