ముంబై వదిలి వెళ్లిపోయిన సుశాంత్ హీరోయిన్‌.. ఇక రానంటూ!

JSR
బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మృతితో బాలీవుడ్‌లోని చీకటి కోణాలు, రాజకీయాలు తెర మీదకు వచ్చాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ  జరుగుతోంది. ముఖ్యంగా ఆయన మరణవార్త నుంచి ఆయన సన్నిహితులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. తాజాగా సుశాంత్ ఆఖరి సినిమా దిల్‌ బెచారా హీరోయిన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది.

బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో కీలక ప్రకటన చేసింది దిల్‌ బెచారా మూవీ హీరోయిన్‌ సంజన సంఘీ. స్వస్థలం ఢిల్లీకి వెళ్లిపోతున్నట్టుగా ప్రకటించింది సంజన సంఘీ. ఢిల్లీ వెళ్లేందుకు ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సందర్భంగా తీసుకున్న సెల్ఫీ పోస్ట్ చేసిన సంజన, బరువెక్కిన హృదయంతో ముంబైకి గుడ్‌ బై చెప్పింది.

ఈ పోస్ట్ ద్వారా తాను ఇక ముంబైకి తిరిగి రానేమో అన్న అభిప్రాయం వ్యక్తం చేసింది సంజన. `నేను తిరిగి ఢిల్లీ వెళుతున్నా. సిటీ రోడ్స్‌ కొత్తగా, ఖాళీగా కనిపిస్తున్నాయి. నా గుండెల్లోని విషాదం నా వ్యూ పాయింట్‌ను మార్చింది` అంటూ పోస్ట్ చేసింది. ఈ బ్యూటీ రణబీర్‌ కపూర్‌ హీరోగా 2011లో తెరకెక్కిన రాక్‌ స్టార్ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. పలు వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించింది సంజన.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
. . You gave me a forever, within a limited number of days, and for that. I’m forever grateful. - our beloved novel, The Fault In Our Stars A forever of learnings, and of memories. I refreshed my web pages a 100 times hoping I’m reading some sort of horrible joke. I’m not equipped to process any of this. I don’t think I ever will be. I’m definitely not equipped to articulate my feelings, this is me failing, but trying. Sushant and I were to save all our anecdotes, moments and stories from the time we spent shooting together {{RelevantDataTitle}}