అక్కినేని అమల పై మండిపడుతున్న నెటిజన్లు..??

Anilkumar
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిన్  సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.ఇక మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిన్  సమంత స్వయంగా తెలిపారు. అయితే విషయం తెలిసిన అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిన్  సమంత త్వరగా కోలుకుకోవాలని కోరుకుంటూ ఫ్యాన్స్‌, సినీ సెలబ్రెటీలు సోషల్‌ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.కాగా  సమంత అనారోగ్య పరిస్థితిపై చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌, అక్కినేని అఖిల్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, కీర్తి సురేశ్‌తో పాటు పలువురు స్పందించారు. ఇదిలావుంటే

 టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిన్  సమంత అనారోగ్యంపై అక్కినేని ఫామిలీ నుంచి అఖిల్ తప్పిస్తే.. నాగార్జున, నాగచైతన్య, అమల స్పందించలేదు. దీంతో తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీపై నెగిటివ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . ఇక నాగచైతన్య, నాగార్జున రియాక్ట్ కాకపోయినా.. సాటి ఆడదానిగా సమంతను పరామర్శించవా అంటూ అక్కినేని అమలపై టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిన్  సమంత ఫ్యాన్స్ నెట్టింట మండిపడుతున్నారు.అయితే ఈమె  'మినిమం కామన్ సెన్స్ లేదా', 'జంతు ప్రేమికురాలివి అయిన నువ్.. టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిన్  సమంత ను పరామర్శించావా' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుంటే

 అక్కినేని అమలపై లేనిపోని అబాండాలు వేయొద్దని అక్కినేని ఫాన్స్ అంటున్నారు. పోస్ట్ చేస్తేనే పరామర్శించినట్టా.. నేరుగా టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిన్  సమంత ను కలిసుండొచ్చు కదా అని వారు మద్దతు ఇస్తున్నారు. అంతేకాదు  మరోవైపు నాగచైతన్య తల్లి లక్ష్మి మాత్రం టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిన్  సమంత ను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారట. అయితే అక్కినేని హీరో సుశాంత్‌, విక్టరి వెంకటేశ్‌ కూతురు అశ్రిత కూడా సామ్‌ పోస్ట్‌పై స్పందించాడు. ఇకపోతే టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిన్  సమంత ఆనారోగ్యంపై ఆమె మాజీ భర్త, హీరో నాగ చైతన్య స్పందన కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: