ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. 'ఆదిపురుష్' మళ్ళీ వాయిదా..?

Anilkumar
సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన  ఆదిపురుష్' సినిమా వచ్చే ఏడాది జనవరి 12న ' ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందనే ప్రకటన ఇప్పటికే వచ్చింది. రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేసారు. 'ఆదిపురుష్' సినిమా విడుదలైన రోజున 35,000 కంటే ఎక్కువ షోస్ పడే అవకాశం ఉందని అంటున్నారు.అయితే  ఓపెనింగ్స్ విషయంలో ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ సాదిస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక ఇండియా మొత్తం మీద సుమారు 9,500 స్క్రీన్లు ఉంటే... అందులో ఆరున్నర వేల స్క్రీన్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్లు! 

మిగతావి మల్టీప్లెక్స్‌లు.అయితే  వాటిలో సుమారు ఎనిమిది వేల స్క్రీన్‌లలో 'ఆదిపురుష్' విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇక ఇది ప్రక్కన పెడితే ...ఈ సినిమా మరోసారి వాయిదా పడనుందనే వార్త సినీ సర్కిల్స్ లో వినపడుతోంది.అయితే వాస్తవానికి ప్రభాస్ ఆదిపురుష్ సినిమా రిలీజ్ డేట్‌ను ఎప్పుడో ఫిక్స్ చేశారు.ఇక  సినిమా ప్రారంభం నాటి నుంచే 2022 ఆగస్ట్ 11న అంటూ ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు.ఇదిలావుంటే ఇక ఆదిపురుష్'లో శ్రీరాముని పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ , లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ,

లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్  నటించారు. కాగా రావణుడిగా సైఫ్ లుక్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి.ఇక ఆయన ఆ పాత్రకు అసలు ఫిట్ కాలేదని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.ఇదిలావుంటే ఇక ఇప్పుడు కరోనా వల్ల అన్ని సినిమాల డేట్లు మారుతూ వచ్చాయి.అయితే  ఈ క్రమంలోనే ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమా కూడా వాయిదా పడింది. అయితే ఇంతకు ముందు ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదలవుతుందని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏప్రిల్ 14న రావడం కష్టమని అన్నారు.ఇక అందుకే లాల్ సింగ్ చద్దా సినిమాను ఆగస్ట్ 11న విడుదల చేసారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: