హైదరాబాద్లో వర్షంతో దారుణ ఘటన.. ఏకంగా ఏడుగు మృతి?
భవనానికి పక్కనే ఉన్న సెంట్రింగ్ పనిచేసే కార్మికుల్లో ఏడు మంది మృతి చెందారని .. మరో నలుగురికి గాయాలైనట్లు సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు తెలిపారు. చనిపోయిన వారు ఒరిస్సా ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. చనిపోయిన వారిలో నాలుగు సంవత్సరాల బాబు, ఒక మహిళ, 4 పురుషులు ఉన్నారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.