ఇజ్రాయెల్ దాడులకు మోదీ మద్దతు ఇచ్చారా?
అన్ని అసమానతలు తొలగించి, సామాజిక న్యాయం స్థాపించడానికి రాజ్యాంగంలో ఉందన్నారు. రాష్ర్టంలో కార్మికవర్గానికి, పోరాటానికి స్వేచ్చలేకుండా రాష్ర్ట ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్ వాళ్లు చేశారని పక్క రాష్ర్టంలో ఆంధ్రలో కూడా అలాగే జరుగుతుందని, కేంద్రంలో జంతర్మంతర్ వద్దకూడా ఆందోళన చేసేందుకు వీలు లేకుండా చేశారని ఆరోపించారు. దీనిపై పోరాడతానని అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో?