ఆ రైతులకు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు?
అయితే శాసనసభ ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ కు వచ్చింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఈసీ బృందం సమావేశం నిన్న జరిగింది. కలెక్టర్లు, ఎస్పీలతో ఇవాళ సమావేశం జరుగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులతో ఈసీ బృందం సమావేశం అవుతోంది. దీనివల్ల పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది.