
జైలుకెళ్తారు జాగ్రత్త.. ఏపీ హైకోర్టు వార్నింగ్?
ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు... పేద పిల్లల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోతే సంబంధిత అధికారులు జైల్లో ఉంటారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వారం రోజుల్లో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. మరి నిబంధనలు సరిగ్గా పాటించాల్సిందే కదా.