ధూళిపాళ్ళను జగన్ వదలరా...?
వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో కమిషనర్ స్పష్టం చేసారు. డి వి పి ట్రస్టు ద్వారా డివిసి ఆసుపత్రి నడుస్తుంది. పాల రైతులు వారి కుటుంబ సభ్యులకు 50 శాతం డబ్బులకి వైద్యం అందిస్తూ వస్తుంది ఈ ఆసుపత్రి . గతంలో సంగం డైరీ స్వాధీనానికి ప్రయత్నం చేసి కోర్టు కొట్టి వేయటం తో గతంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. తాజాగా డివిసి ట్రస్ట్, డివిసి ఆసుపత్రిపై ఏపీ ప్రభుత్వం కన్నేసింది అని ఆరోపణలు వస్తున్నాయి.